యల్లటూరు శ్రీనివాస రాజు ఆధ్వర్యంలో జనంలో జనసేన కార్యక్రమం

ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం, సుండుపల్లె మండలంలో మంగళవారం “జనంలో జనసేన” కార్యక్రమం వెంకట రాజంపేటలలో జనసేన నాయకులు యల్లటూరు శ్రీనివాస రాజు మరియు జనసైనికులు ఇంటింటికి ప్రచారంచేసి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, జనసేన పార్టీ సిద్దాంతాలను ఎన్నికల గుర్తు “గాజు గ్లాస్”ను వివరించి కరపత్రాలను పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజలు ఎదురుకుంటున్న సమస్యలను సేకరించి రానున్న ఉమ్మడి ప్రభుత్వంలో జనసేన పార్టీ ద్వారా పరిష్కారం చూపుతామని జనసేన నాయకులు యల్లటూరు శ్రీనివాస రాజు గారు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కె.తేజ, విశ్వనాథ్, పవన్కుమార్, సాయి కిరణ్, రమణ, మురళి, క్రిష్ణ, కిరణ్, సూర్య రెడ్డి, వినోద్, మురళి, తరుణ్, చంద్ర, బాలాజి, సాయి రెడ్డి, చిన్న, నికిల్, వినయ్, వెంకట సబ్బయ్య, రంగయ్య, శ్రీను, ఉదయ్, విజయ్ కుమార్, రాజంపేట జనసేన నాయకులు కోలాటం హరికృష్ణ, నంద్యాల హరి, అబ్బిగారి గోపాల్, బండ్ల నాగరాజు, ముత్యాల చలపతి, గాజుల మల్లి ఖార్జున, గురుప్రసాద్, పూల మురళి, నందీశ్వర్, మల్లెం తేజ, మిద్దె మల్లి ఖార్జున, గాలివారిపల్లి మోహన్, నరసింహ, నల్లంశెట్టి సునీల్, కోలాటం సురేంద్ర, నరసింహ, సున్నాపురాళ్ల పల్లి రసూల్, డిబిఎన్ పల్లి సునీల్ మరియు జనసేన నాయకులు శింగంశెట్టి నరేంద్ర, మాజీ జెడ్పీటీసి యల్లటూరు శివరామరాజు, మాజీ సర్పంచ్ సమ్మెట శివ ప్రసాద్, సుబ్రమణ్యం రాజు, గురివి వాసు తదితరులు పాల్గొన్నారు.