జనసేన ఆశయ సాధన సభ

సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలంలో మనుబోలు గణపతి ఆధ్వర్యంలో జనసేన ఆశయ సాధన సభ నియోజకవర్గంలోని 5 మండలాల అధ్యక్షులచే బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. నియోజకవర్గ జనసేన నాయకులు, వీరమహిళలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని సభ ను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముత్తుకూరు మండల ప్రధాన కార్యదర్శిలు చినకంగారి కసుమూరు, తాండ్ర శ్రీనివాసులు పాల్గొన్నారు.