రంపచోడవరంని జిల్లా కేంద్రం చేయాలని జనసేన డిమాండ్
రంపచోడవరంని జిల్లా కేంద్రం చేయాలని సోమవారం వి.ఆర్.పురం మండలంలోని అన్ని పార్టీలు మరియు ఆదివాసీ సంఘాలు బంద్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు ములకాల సాయికృష్ణ, ఉపాధ్యక్షులు ముత్యాల నాగేంద్ర ప్రసాద్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-07-at-2.10.10-PM-1024x647.jpeg)