జగ్గంపేట గ్రామంలో జనం కోసం జనసేన

  • జనం కోసం జనసేన 620 మరియు 621వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: జనసేన నాయకులు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనం కోసం జనసేన 620వ మరియు 621వ రోజు కార్యక్రమంలో భాగంగా జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం జగ్గంపేట మండలం, జగ్గంపేట గ్రామంలో సోమవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 650 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 1,06,810 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. జనం కోసం జనసేన 622వ రోజు కార్యక్రమం మంగళవారం జగ్గంపేట మండలం, జగ్గంపేట గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి బుదిరెడ్డి శ్రీనివాస్, జగ్గంపేట మండల అధ్యక్షులు మరిశే రామకృష్ణ, జగ్గంపేట మండల మహిళా కమిటీ అధ్యక్షురాలు లంకపల్లి భవాని, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల యువత అధ్యక్షులు మొగిలి గంగాధర్, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు వరుపుల వెంకటరాజు, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి గండికోట వీరపాండు, కిర్లంపూడి మండల కార్యదర్శి ఎరుబండి పెద్దకాపు, జగ్గంపేట నుండి పట్టణ అధ్యక్షులు గవర సుధాకర్, యర్రా సాయి, రాయి సాయి, కిలాడి రాజు, పవిడిశెట్టి సాయి చంద్ర, తాడి సతీష్, దొడ్డి సాయి, వూరి శ్రీను, సమ్మంగి పవన్, రాగం సూర్యచంద్ర శేఖర్, లంకపల్లి అజయ్(బన్ను) గారికి, మండపాక శ్రీరామ్, కంపిరి స్వామి, సలాది రవి, నురికుర్తి సతీష్, పిల్లి జయకృష్ణ, లోడి ప్రసాద్, ముత్త సన్ని, పెంట మణి సాగర్, ఓళ్ళ అర్జున్, నీలాద్రిరావుపేట నుండి దూది శ్రీనివాస్, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని, పోలిశెట్టి రాజు, బూరుగుపూడి నుండి గ్రామ అధ్యక్షులు వేణుఒ మల్లేష్, పెద్ది మణికంఠ, కుండ్లమహంతి చక్రరావు, కోడి గంగాధర్, కాట్రావులపల్లి నుండి గంటా దుర్గాప్రసాద్ లకు కృతజ్ఞతలు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర తెలిపారు.