కొత్తగూడెంలో జనంకోసం జనసేన
తెలంగాణ, కొత్తగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ వేముల కార్తీక్ ఆధ్వర్యంలో జనంకోసం జనసేన కార్యక్రమంలో భాగంగా శనివారం పాల్వంచ మండలం, ఉల్వనూర్ లక్ష్మీదేవిపల్లి గ్రామపంచాయతీలో ప్రజలను కలిసి వల్ల సమస్యలను అడిగి తెలుసుకున్న కొత్తగూడెం నియోజకవర్గం జనసేన ఇంచార్జి వేముల కార్తిక్, ఈ కార్యక్రమంలో పాల్వంచ మండలం జనరల్ సెక్రటరీ దేవా గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బాలాజీ, ప్రసాద్, పాల్వంచ రురల్ కమిటీ సభ్యులు అమీర్ తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-28-at-20.02.41-1024x523.jpeg)