మిడతూరు గ్రామంలో జనసేన పార్టీలోకి నూతన చేరికలు

పెద్దవడుగూరు: తెలుగుదేశం పార్టీ వారు నిర్వహించిన యువ చైతన్య రథం ప్రచారంలో భాగంగా పెద్దవడుగూరు మండలం, మిడతూరు గ్రామంలో జనసేన పార్టీలోకి నూతనంగా 50 కుటుంబాలు షేక్ దూద్ వలి జనసేన పార్టీ పెద్దవడుగూరు మండల కన్వీనర్ ఆధ్వర్యంలో పార్టీలోకి చేరిన జనసైనికులు గిరి, హరి, సురేష్, సురేంద్ర, దామోదర్, నరేష్, రాజశేఖర్, ఓబులేసు, శ్రీనివాసులు, రాజేష్, రమేష్, ఓబన్న, రామాంజి, కంబగిరి, హరీష్, కంబయ్యా, నారాయణ, ఆదినారాయణ, నవీన్, నాగరాజు, చంద్రశేఖర్, శివ వీరితోపాటు ఇంకా కొందరు పార్టీలోకి రావడం జరిగింది.