వెంగయ్యమ్మపురంలో 38వ రోజు జనంలోకి జనసేన

జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర చేస్తున్నాటువంటి జనంకోసం జనసేన కార్యక్రమం 38వ రోజు జగ్గంపేట మండలం వెంగయ్యమ్మపురం గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర వెంగయ్యమ్మపురం గ్రామం మొత్తం పర్యటించి ప్రజలతో మమేకమై ప్రజల కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. 38వ రోజు జనంలోకి జనసేన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల అధ్యక్షులు మరిశే రామకృష్ణ గారికి, బైదపు వీరబాబు గారికి, కోన నానాజీ గారికి, అప్పాన లోకేష్ గారికి, బాలెం నానాజీ గారికి, కొట్టేటి గణేష్ గారికి, కొట్టేటి నాగేశ్వరరావు గారికి, దుడ్డి లోవబాబు గారికి, సమ్మంగి వీరబాబు గారికి, కొప్పుల దుర్గాప్రసాద్ గారికి, నగిసెట్టి శివ గారికి, బిడిల రాజబాబు గారికి, కొప్పుల సూర్యచంద్ర గారికి, రేచిపూడి వీరబాబు గారికి, చీదిరి శివదుర్గ గారికి, చింతా సురేష్ గారికి, వట్టికూటి జనార్థన్ గారికి, సేవ సురేష్ గారికి, చీకట్ల దుర్గాప్రసాద్ గారికి, గొంప సురేష్ గారికి, సింగం వాసు గారికి, లంకపల్లి భవాని గారికి, గుంటముక్కల మధు గారికి, బాబులు గారికి, సోడశాని కామరాజు గారికి, కారుకొండ విజయ్ గారికి, నల్లంశెట్టి చిట్టిబాబు గారికి, కోడి గంగాధర్ గారికి శ్రీ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలియజేసారు. అలాగే జనంకోసం జనసేన కార్యక్రమంలో భాగంగా 38వ రోజు వెంగయ్యమ్మపురం గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన అప్పాన అనిల్ కుమార్ గారి కుటుంబ సభ్యులకు, దుడ్డి లోవబాబు గారి కుటుంబ సభ్యులకు మరియు అప్పాన నానాజీ గారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు.

వెంగాయమ్మపురం గ్రామంలో జనంకోసం జనసేన కార్యక్రమంలో భాగంగా వీధి సామాన్లు అమ్ముకునే వారి కష్టాలు అడిగి తెలుసుకుంటున్న పాటంశెట్టి సూర్యచంద్ర