రామవరం గ్రామంలో 42వ రోజు జనంలోకి జనసేన

జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర చేస్తున్నటువంటి జనంకోసం జనసేన కార్యక్రమం 42వ రోజు జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర రామవరం గ్రామం మొత్తం పర్యటించి ప్రజలతో మమేకమై ప్రజల కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. 42వ రోజు జనంలోకి జనసేన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రామవరం ఎంపిటిసి-2 దొడ్డా శ్రీను, మొగిలి గంగాధర్, ముమ్మన వేణుగోపాల్, మాదాసు సాయికుమార్, అడపా రాంబాబు, అడపా స్వామి, ఉద్దగిరి శివ, సింగం శివ సాయి, కోలా అనిల్, ముర్రే రాజా, రావుల దొరబాబు, మావుళ్ళ శ్రీసాయి భారత్, అడపా వీరబాబు, రావుల వీరబాబు, కోలా కృష్ణ అర్జున్, మాదాసు రఘురాం, అడపా శ్రీను, అడపా దుర్గయ్య, మొగిలి స్వామి, తోట వేణు, తోట సత్తిబాబు, క‌సిరెడ్డి నానాజీ, కసిరెడ్డి దుర్గాప్రసాద్, అడపా శంకరయ్య, కారుకోండ విజయ్ లకు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలియజేసారు. అలాగే జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా 41వ రోజు మల్లవరం గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన గంటా వీరబాబు కుటుంబ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు.