Payakaraopeta: జానకయ్యపేట ఎంపిటిసి అభ్యర్ధిని అధిక మెజారిటీతో గెలిపించాలి
పాయకరావుపేట నియోజకవర్గం జానకయ్యపేట సెగ్మెంట్ లో ఎంపిటిసిగా పోటీ చేస్తున్న జనసేన నాయకులయినటువంటి కురందాసు అప్పలరాజు తల్లి గారు ౹౹గౌ౹౹ కురందాసు చంటమ్మ ను అఖండ మెజారిటీతో గెలిపించడానికి సమిష్టిగా కృషి చేయాలని ప్రచారంలో భాగంగా సి.హెచ్. లక్ష్మీపురం మరియు జానకయ్యపేట జనసైనికులను కలిసిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ శివదత్ బోడపాటి.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/11/WhatsApp-Image-2021-11-11-at-5.58.36-PM-1024x698.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/11/WhatsApp-Image-2021-11-11-at-5.58.36-PM-1-1024x695.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/11/WhatsApp-Image-2021-11-11-at-5.58.37-PM-1024x731.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/11/WhatsApp-Image-2021-11-11-at-5.58.37-PM-1-1024x694.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/11/WhatsApp-Image-2021-11-11-at-5.58.37-PM-2-1024x701.jpeg)