ఏఐఎస్ఎఫ్ విద్యార్థి, యువజన సంఘాల సమావేశంలో జనసేన నాయకులు

ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ ఆదేశాలు మేరకు సోమవారం ఒంగోలులోని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యాలయంలో జరిగిన విద్యార్థి, యువజన సంఘాల సమావేశంలో జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల, జనసేన నాయకులు పోకల నరేంద్ర పాల్గొనడం జరిగింది.