కరోనా పై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి: దారం అనిత

కరోనా పాజిటివ్ రేటు దేశ వ్యాప్తంగా ఎక్కువగా వున్న తరుణంలో మన రాష్ట్రంలో పాఠశాలల్లో చదువు సాగించి పిల్లల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, వెంటనే వెనక్కి తగ్గి పాఠశాలలు మూతవేసి ఆన్లైన్ క్లాసులు నిర్వహించాల్సిందిగా డిమాండ్ చేసిన జనసేన చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత.