ఇంద్రపాలెం ముసలమ్మతల్లి జాతర వేడుకల్లో జనసేన నాయకులు

కాకినాడ, సంక్రాతి సందర్బంగా కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం జనసేన నాయకుల ఆహ్వానం మేరకు నేడు ముసలమ్మతల్లి జాతర వేడుకల్లో భాగంగా అమ్మవారి దర్శించుకున్న జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.