కరివేముల గ్రామ తాగునీటి సమస్యపై చర్చించిన జనసేన నాయకులు
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-01-at-5.04.27-PM-1024x486.jpeg)
కర్నూల్ జిల్లా, ఆలూరు నియోజకవర్గం కరివేముల గ్రామంలో త్రాగునీటి సమస్య గురించి అడిగి తెలుసుకుంటున్న ఆలూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు శ్రీ వెంకప్ప. వెంకప్ప మాట్లాడుతూ, కలుషితమైన నీళ్లు తాగల్సిన దుస్థితి గ్రామ ప్రజలకు ఏర్పడిందని, ఇంత వరకు వారికి ఎవ్వరూ పట్టించుకున్న దాఖలు లేవని తెలిపారు.