రాజగోపాల్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణలో జనసేన నాయకులు

అన్నమయ్య జిల్లా, రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గం, గాలివీడు మండల కేంద్రంలో దివంగత నేత, మాజీమంత్రి రాజగోపాల్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా మాజీ శాసనసభ్యులు రమేశ్ కుమార్ రెడ్డి ఆహ్వానం మేరకు రాయచోటి నియోజకవర్గ జనసెన పార్టీ ఇంఛార్జ్ హసన్ బాషా షేక్, మైనార్టీ నాయకులు షేక్ రియాజ్, రామ శ్రీనివాస్, స్థానిక ప్రజలు, వివిధ ప్రాంతాల ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొనడం జరిగింది.