రక్తదాన శిబిరం ఏర్పాట్లు పరిశీలించిన జనసేన నాయకులు
అంబేద్కర్ కోనసీమ జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం పురస్కరించుకుని సెప్టెంబర్ 1 గురువారం ఏర్పాటు చేస్తున్న రక్తదాన శిబిరం ఏర్పాట్లను జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గ ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు పరిశీలించారు. రక్తదాన శిబిరాన్ని అమలాపురం టెలిఫోన్ ఎక్స్చేంజ్ రోడ్లో ఉన్న ముస్లిం షాదీ ఖానాలో ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-30-at-1.29.05-PM.jpeg)