జనుపల్లి గ్రామ మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులను ఓదార్చిన జనసేన నాయకులు
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-27-at-6.00.03-PM-1024x471.jpeg)
తూర్పుగోదావరి, అమలాపురం ఇటీవలే మరణించిన జనుపల్లి గ్రామ మాజీ సర్పంచ్ వేమన సత్యనారాయణ(పెద్ద అన్నవరం) కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించిన అమలాపురం రూరల్ మండల జనసేన పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు శ్రీ లింగోలు పండు మరియు లింగోలు శ్రీరామ్ లింగోలు పుల్లయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు.