ఓటరు సవరణ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నేతలు

కళ్యాణ దుర్గం: ఎం.ఆర్.ఓ ఆహ్వానం మేరకు జనసేన పార్టీ తరఫున శనివారం బ్రహ్మసముద్రం మండల కేంద్రం తహసిల్దార్ కార్యాలయంలో ఎం.ఆర్.ఓ ఆధ్వర్యంలో ఇంటింటి ఓటరు సవరణ అవగాహన కార్యక్రమంలో భాగంగా అన్ని రాజకీయ పార్టీల నాయకుల సమావేశంలో జనసేన పార్టీ బ్రహ్మసముద్రం మండలం తరపున జనసేన నాయకులు పాల్గొనడం జరిగింది.