గాదెను మర్యాదపూర్వకంగా కలసిన రజిని

గుంటూరు: జనసేన పార్టీ శ్రీమతి రజినిని రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివారం జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో నూతనంగా రాష్ట్ర అధికార ప్రతినిధిగా పదవీ బాధ్యతలు తీసుకున్న శ్రీమతి రజిని గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావును మరియు మరియు నాయకులను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె నాయకులతో జనసేన పార్టీని బలోపేతం చేసే విధంగా పలు అంశాలపై చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా బధ్యతలు స్వీకరించిన శ్రీమతి రజినికి శుభాకంక్షలు తెలిపడం అజ్రిగింది.