వివాహ వేడుకలో పాల్గొన్న జనసేన నాయకులు
ముమ్మిడివరం నియోజవర్గం చౌడు పేట గ్రామంలో శుక్రవారం గుర్రాల వారి వివాహ వేడుకలో ముమ్మడివరం జనసేన పార్టీ ఇన్చార్జి పితాని బాలకృష్ణ, డి ఎం ఆర్ శేఖర్, రాజోలు వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనందరాజు, జనసేన నాయకులు ఆర్.డి.ఎస్ ప్రసాద్, ఎంపీటీసీ గుర్రాల రమాదేవి మరియు జనసేన నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-13-at-9.59.56-PM-1024x692.jpeg)