పులిగుమ్ము పంచాయితీలో పర్యటించిన జనసేన నాయకులు
విజయనగరం జిల్లా, మెరక ముడిదాం మండలం, పులిగుమ్ము పంచాయితీకి ఆనుకుని ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ లోకి ఇరవై ఐదు గిరిజన కుటుంబాలు సాలూరు మండలం, చింతమాల పంచాయితీ నుండి పిల్లల భవిష్యత్ మరియు జీవన్ ఉపాధి కోసం వలస రావడం జరిగింది. వీరు ఎస్.టి జాబితాకి చెందిన వారు. వారికి ఎటువంటి మౌలిక సదుపాయాలు లేవని తెలుసుకొని వారిని కలవడం జరిగింది. కనీసం మంచినీరు కరెంట్ గానీ లేవు ఇక్కడి గిరిజనుల జీవన పరిస్థితిని అధికారులకు తెలియజేసి కనీస మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా ప్రయత్నిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-04-at-6.39.45-PM-1024x461.jpeg)