తుఫాన్ బాధిత కుటుంబాలను ఆదుకున్న వినుత కోటా

జగన్ ఒక్క బటన్ నొక్కి తుఫాన్ బాధిత కుటుంబాలను ఆదుకో

శ్రీకాళహస్తి నియోజకవర్గం: శ్రీకాళహస్తి జగనన్న కాలనీలో తుఫాన్లో ఇరుక్కున్న ప్రజలు.. పట్టించుకోని ప్రభుత్వం. ప్రజలను కాపాడుతున్న జనసైనికులు.. పర్వీన్ అనే మైనారిటీకి చెందిన మహిళ ఇబ్బందుల్లో ఉన్నానని తెలపడంతో నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా వెంటనే జనసైనికులను పంపి ఆ కుటుంబాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించి బోజన, వసతి ఏర్పాటు చెయ్యడం జరిగింది. శ్రీకాళహస్తిలో పునరావాస కేంద్రాలు లేవు, ప్రభుత్వం నుండి పట్టించుకునే నాథుడు లేడు.