బొందిల నారాయణను పరామర్శించిన జనసేన నాయకులు
కనిగిరి, జనసేన పార్టీ కనిగిరి నియోజకవర్గం సీనియర్ నాయకులు బొందిల నారాయణ తీవ్ర అనారోగ్య రీత్యా ఒంగోలు కింస్ హాస్పిటల్ లో మెరుగైన చికిత్స పొందుతున్నారని తెలిసి త్వరగా కోలుకోవాలని కనిగిరి జనసేన పార్టీ తరుపున జనసేన నాయకులు మహి రాయల్ గుత్తి, సుబ్బారాయుడు, మహేష్, అఖిల్, వీర స్వామి తదితరులు వారిని వారి కుటుంబ సభ్యులని పరామర్శించారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-12-at-08.04.41-1024x768.jpeg)