జనసైనికుడి కుటుంబాన్ని పరమర్శించిన జనసేన నాయకులు
పెరవలి మండలం, అజ్జరం గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న జనసైనికుడు శంకర్ అమ్మ గారిని పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తులా చినబాబు, సంయుక్త కార్యదర్శి కాకర్ల నాని, ప్రోగ్రామ్ కమిటీ సభ్యులు మూర్తి, పెరవలి మండల జనసేన నాయకులు పిప్పర రవి, నిడదవోలు నాయకులు శివ, అజ్జరం జనసేన నాయకులు గణపతి, పవన్, కార్యకర్తలు పాల్గొన్నడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-20-at-10.46.59-PM-1.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-20-at-10.46.59-PM.jpeg)