జనసైనికుడి కుటుంబాన్ని పరమర్శించిన జనసేన నాయకులు

పెరవలి మండలం, అజ్జరం గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న జనసైనికుడు శంకర్ అమ్మ గారిని పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తులా చినబాబు, సంయుక్త కార్యదర్శి కాకర్ల నాని, ప్రోగ్రామ్ కమిటీ సభ్యులు మూర్తి, పెరవలి మండల జనసేన నాయకులు పిప్పర రవి, నిడదవోలు నాయకులు శివ, అజ్జరం జనసేన నాయకులు గణపతి, పవన్, కార్యకర్తలు పాల్గొన్నడం జరిగింది.