పోట్నూరు అప్పన్నను పరామర్శించిన జనసేన నాయకులు
ఎచ్చెర్ల నియోజకవర్గం: రణస్థలం మండలం, కృష్ణాపురం పంచాయతీ, కృష్ణాపురం గ్రామంలో జనసేన నాయకులు పోట్నూరు లక్ష్మునాయుడు తండ్రి పోట్నూరు అప్పన్న ఇటీవల గుండెపోటు రావడంతో కిమ్స్ ఆసుపత్రిలో చేరి 10రోజుల చికిత్స పోందిన అనంతరం ఇంటికి చేరుకుని విస్రాంతి తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న రణస్థలం మండల, జనసేన నాయకులు వడ్డాది శ్రీనువాస్, కే.బాలు శనివారం అప్పన్న ను పరామర్శించిండం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-05-at-3.46.37-PM-1024x458.jpeg)