సంతాపం తెలియజేసి మనోధైర్యాన్నిచ్చిన జనసేన నాయకులు
రాజోలు నియోజకవర్గం, పొదలాడ జనసేన నాయకులు శ్రీ పంచదార చినబాబు తండ్రి శ్రీ పంచదార వీరభద్రరావు ఇటీవల కాలం చేశారు. వీరిని పరామర్శించడానికి జనసేన నాయకులు పడమటి పాలెం సర్పంచ్ ఆకుల చిన్న వెంకట నాయుడు, ఆకుల సుబ్బారావు అడబాల రాము, అడబాల నరసింహమూర్తి, బోనం శ్రీనివాసరావు, పామర్తి వరప్రసాద్, పెద్దిరెడ్డి మణికంఠ్ శంకరగుప్తం మేస్త్రి ప్రసాద్, తలారి శివ నాయుడు తదితరులు సంతాపం తెలియజేసి మనోధైర్యాన్నిచ్చారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-07-at-1.28.52-PM-1024x1024.jpeg)