చెల్లె కోటేశ్వరయ్య పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు

చిత్తూరు, చెల్లె కోటేశ్వరయ్య ఎంఈఓ గా పదవీ విరమణ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి ఏపీ శివయ్య మరియు గుబులవారిపల్లి గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఐరాల మండలాధ్యక్షుడు కక్కే పురుషోత్తం ప్రధాన కార్యదర్శి వాసు రాయల్ కార్యదర్శి రెడ్డప్ప మరియు మాజీ వార్డు మెంబర్ చంద్రమౌళి, మోహన్ రాయల్ మరియు గుబులవారిపల్లి గ్రామ ప్రజలు మరియు దామలచెరువు జనసైనికులు యాదిగిరి వారి పల్లి గ్రామ ప్రజలు మరియు జనసైనికులు బంధువులు అందరూ పాల్గొని విజయవంతం చేశారు.