దసరా ఉత్సవాలలో పాల్గొన్న జనసేన నాయకులు

దసరా మహోత్సవాల సందర్భంగా కనకదుర్గ అమ్మవారి మూడవ రోజు అన్నపూర్ణ దేవి అలంకారం సందర్భంగా కనకదుర్గమ్మ అమ్మవారి గుడి ధార్మిక మండల సభ్యులు 2000 మందికి ప్రసాదం పంపిణీకై పోతిన వెంకట మహేష్ ఆదేశాల మేరకై ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ చేనేత రాష్ట్ర కార్యదర్శి 40డివిజన్ కోఆర్డినేటర్ ఎం. హనుమాన్, 39వ డివిజన్ అధ్యక్షులు ఏలూరు సాయి శరత్, 37వ డివిజన్ అధ్యక్షులు రాము గుప్త, 44 డివిజన్ యువ నాయకులు కార్తీక్ ఇతర జనసేన యువ నాయకులు అమ్మవారి ధార్మిక మండల సభ్యులు పాల్గొన్నారు.