మీడియా సమావేశంలో పాల్గొన్న జనసేన నాయకులు

తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రిలో సోమవారం నిర్వహించిన జనసేన పార్టీ ప్రెస్ మీట్ లో తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, రాజమండ్రి సిటీ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, రాజమండ్రి సిటీ అధ్యక్షులువై శ్రీనివాస్, రాజానగరం ఇంచార్జ్ మేడ గురుదత్తు, అనపర్తి నియోజకవర్గం ఇంచార్జ్ మారెడ్డి శ్రీనివాస్, రాష్ట్ర మహిళా కార్యదర్శి ప్రియా సౌజన్య, చెరుకూరి రామారావు, తూర్పుగోదావరిజిల్లా కార్యవర్గ సభ్యులు తేజ మూర్తుల నరసింహమూర్తి, గెడ్డం నాగరాజు, ఇతర నాయకులు పాల్గొన్నారు.