శ్రీ వర్షిత ఏజెన్సీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జనసేన నాయకులు
అమలాపురం: ఎర్రవంతెన దిగువన శ్రీ వర్షిత ఏజెన్సీ నూతన వ్యాపార ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. మర్యాదపూర్వక ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమంలో అమలాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు లింగోలు పండు, నాయకులు సత్తి శ్రీనివాస్, బండారు కిరణ్ పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-03-at-9.59.40-PM-1024x461.jpeg)