గర్భాన సత్తిబాబుని మర్యాదపూర్వకంగా కలసిన జనసేన నాయకులు

పాలకొండ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకులు గర్భాన సత్తిబాబుని, వీరఘట్టం మండలం, తెట్టంగి గ్రామం నుంచి జనసేన నాయకులు గర్భాపు నరేంద్ర మరియు పొట్నూరు దుర్గాప్రసాద్ మర్యాదపూర్వకంగా కలవడం. ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న రాజకీయ పరిస్థితులపై, గ్రామ స్థాయిలో పార్టీ భవిష్యత్ కార్యచరణపై చర్చించారు.