దివ్వి శ్రీనును పరామర్శించిన జనసేన నాయకులు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, సఖినేటిపల్లి మండలం అప్పనారామునిలంక గ్రామానికి చెందిన
దివ్వి శ్రీను(రైస్ మిల్ శ్రీను) తల్లి సరోజిని కాలం చేయడంతో వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జనరిగింది. ఈ కార్యక్రమంలో రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు, సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల ఫణికుమార్, జనసేన నాయకులు రావూరి నాగు, గ్రామశాఖ అధ్యక్షులు గుబ్బల సత్యనారాయణ, జనసేన నాయకులు ఉండపల్లి అంజి, రాపాక మహేష్, దివ్వి శంకరం, మిరియాల గణపతి, మేడిచర్ల కిషోర్ తదితరులు పాల్గొన్నారు.


పల్లపు శ్రీనివాస్ ను పరామర్శించిన జనసేన నాయకులు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం సఖినేటిపల్లి మండలం గొంది గ్రామానికి చెందిన పల్లపు శ్రీనివాస్ భార్య మహాలక్ష్మి కాలం చేశారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులను రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు, సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల ఫణికుమార్, జనసేన నాయకులు రావూరి నాగు, బల్ల శ్రీనివాస్, గొంది గ్రామశాఖ అధ్యక్షులు కొల్లు వెంకట్రాజు జనసేన నాయకులు ఉండపల్లి అంజి, రాపాక మహేష్ తదితరులు పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగింది.