Amalapuram: ఏక్సిడెంటులో తలకి బలమైన గాయమయిన యువకుడికి జనసేన భరోసా

అమలాపురం రూరల్ మండలం జనసేనపార్టీ అధ్యక్షులు లింగోలు పండు ఆద్వర్యంలో కాట్రేనికోన మండలం దెంతుకురు గ్రామానికి చెందిన నాగరాజు(JCB ఆపరేటర్) అనే యువకుడికి ఏక్సిడెంటులో తలకి బలమైన గాయం అయిన కారణంగా వాళ్ల కుటుంబ సభ్యులను కలిసి భరోసా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నాగరాజుకి జనసేనపార్టీ నుంచి పూర్తి సహకారం అందిస్తామని లింగోలు పండు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.