పారాది గ్రామంలో జనసేన మొబైల్ స్టిక్కర్ల పంపిణి

బొబ్బిలి మండలం పారాది గ్రామంలో జనసేన ఎంపీటీసీ అభ్యర్థి బంటుపల్లి దివ్య ఆధ్వర్యంలో శుక్రవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొబైల్ స్టిక్కర్లను ఇంటి ఇంటికి తిరిగి పంపిణి చేశారు. అలాగే 2024లో జనసేన పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు 33 శాతం రాజకీయ రిజర్వేషన్లు, గృహిణులకు ఉచితంగా గ్యాస్ గ్యాస్ సైలెండర్లు, రేషన్ కు బదులుగా మహిళల ఖాతాల్లో రూ 2500 – 3500/- వరకు నగదును అందిస్తారని అందువలన రాబోయే ఎన్నికలలో గ్లాస్ గుర్తుకు ఓటు జనసేన పార్టీను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమానికి టీడీపీ మాజీ సర్పంచ్ అల్లాడ భాస్కరరావు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో పారాది జనసేన నాయకులు అల్లాడ ధర్మారావు పెకేటి సురేష్, సత్యనారాయణ, దంతి, గంభీర్, తరుణ్, మాధవరావు, శేఖర్, కార్తీక్, ప్రసాద్ చిన్నరమణ, రాము, అర్జున్, వీరమహిళ వరలక్ష్మి మరియు టీడీపీ ఎక్స్ ఎంపీటీసీ అల్లాడ ఈశ్వరరావు, టీడీపీ వార్డ్ మెంబెర్ సారికి సీతం నాయుడు, తాడ్డి రమణ, పెంకి సింహాచలం, సారికి ఈశ్వరరావు, పెంట మురళి కృష్ణ, నైదాన పైడియ్య, పువ్వల సాయమ్మ మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు జనసేన నాయకులు కార్యకర్తలు, జనసైనికులు వీరమహిళలు పాల్గొన్నారు.