రైతులతో కలిసి నిరసన తెలిపిన జనసేన ఎంపీటీసీ రాంబాబు
భీమవరం నియోజకవర్గం, గొల్లవానితిప్ప గ్రామంలో రైతుల ఇబ్బందిపై రైతులతో కలిసి గొల్లవానితిప్ప జనసేన ఎంపీటీసీ రాంబాబు అధికారులు తక్షణమే స్పందించి రైతులకి న్యాయం చెయ్యాలని నిరసన తెలియజేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-02-at-11.38.06-1024x576.jpeg)
భీమవరం నియోజకవర్గం, గొల్లవానితిప్ప గ్రామంలో రైతుల ఇబ్బందిపై రైతులతో కలిసి గొల్లవానితిప్ప జనసేన ఎంపీటీసీ రాంబాబు అధికారులు తక్షణమే స్పందించి రైతులకి న్యాయం చెయ్యాలని నిరసన తెలియజేయడం జరిగింది.