ముదినేపల్లిలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం
కైకలూరు, జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మంగళవారం వనుదుర్రు గ్రామంలో పాల్గొన్న జనసేన పార్టీ ముదినేపల్లి మండల అధ్యక్షులు వీరంకి వెంకయ్య, కృష్ణా జిల్లా సంయుక్త కార్యదర్శి వేల్పూరి నానాజీ, జనసేన నాయకులు, వెంట్రపాటి వెంకన్న, అంబుల భరత్, మాట్లపుది మధన, సుడాబత్తుల సాయీష్, వాలిశెట్టి బాబీ, బోయిన వాసు, పొన్నాముది ఫణికుమార్, బోయిన దుర్గా రావు, జంగం కొండలరావు మరియు జనసైనికులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-22-at-17.44.21-1024x472.jpeg)