రైతు దీక్షకు మద్దతుగా జనసేన పార్టీ
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-17-at-2.16.32-PM-1-1024x878.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-17-at-2.16.32-PM-755x1024.jpeg)
నిర్మల్ జిల్లా, తన సమస్యను పరిష్కరించాలని కోరుతూ, భైంసా మండలం, కోతల్ గ్రామానికి చెందిన రైతు ఆనంద్ భోతే ఎమ్మార్వో కార్యాలయం ముందర రిలే నిరాహారదీక్ష చేపట్టాడు. ఆ రైతు సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ మద్దతుగా సుంకెట మహేష్ బాబు జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు రైతు చేస్తున్న దీక్షకు మద్దతు తెలిపారు. రైతు సమస్య పరిష్కారం అయ్యేవరకు జనసేన మద్దతు ఉంటాదని మహేష్ బాబు తెలిపారు.