నాగబాబుకి స్వాగతం పలికిన జనసేన నాయకులు
వైజాగ్: గురువారం శ్రీకాకుళం రణస్ధలంలో జరిగే యువశక్తి భారీ బహిరంగ సభకు పాల్గొనుటకు విశాఖ విమానశ్రయంలో కొణిదల నాగబాబుకి స్వాగతం పలికిన రాజమహేంద్రవరం నగర జనసేన పార్టీ అధ్యక్షులు వై శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు దేవు మధూ వీరేష్.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/nag-1024x576.jpg)