యువశక్తికి 2 లక్షల విరాళమిచ్చిన రెడ్డి అప్పల నాయుడు

శ్రీకాకుళం, జనసేన పార్టీ చేపట్టిన యువశక్తి కార్యక్రమం కోసం రూపాయలు 2 లక్షల విరాళాన్ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కి బుధవారం జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ ఇంచార్జి, యువశక్తి ప్రచారకర్త రెడ్డి అప్పల నాయుడు అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొనడం జరిగింది.