పూల్వామా ఘటనలో వీరమరణం పొందిన వీరజవానులకి నివాళులు అర్పించిన జనసేన

పూల్వామా ఘటనలో వీరమరణం పొందిన వీరజవానులకి సోమవారం జనసేన పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు. ఆలేటి నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో వీరజవానులకు నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంద నాగరాజు, కెమిడి జానీ, క్రాంతి, ప్రదీప్, నరేష్, అజయ్ ఉదయ్ మంద పవన్ కుమార్, నారగోని నాగరాజు, మంద వివేక్ తదితరులు పాల్గొన్నారు.