డ్రైనేజి సమస్యలను పరిష్కరించాలని జనసేన వినతిపత్రం
సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గం, రొద్దం మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో డ్రైనేజి సమస్యలను పరిష్కరించాలని జనసేన పార్టీ రొద్దం మండల అధ్యక్షులు యు. గంగాధర్ ఆధ్వర్యంలో ఎంపిడిఓకి వినతిపత్రం అదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రొద్దం నాయకులు గంగాధర్, హరీష్, తిరుపతి, వెంకటేష్, నాగభూషణ, చిరంజీవి, విజయకుమార్, నరేష్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-24-at-2.06.22-PM-2-1024x580.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-24-at-2.06.22-PM-3-1024x580.jpeg)