ఈదురు గాలులకు పడిన చెట్ల కొమ్మలు తొలగించిన జనసేన
పోలవరం నియోజకవర్గంలో ఈదురు గాలుల భీబత్సం కన్నాపురం నుండి పోలవరం మెయిన్రోడ్లో రోడ్ వెంబడి ఉన్న చెట్లు నేలకూలి ప్రయాణీకులు ముందుకు సాగలేని పరిస్థితి ప్రయాణీకుల సహాయార్ధం పోలవరం మండల యల్యన్డీ పేట గ్రామ జనసేన కార్యకర్తలు నాయకులు తేలే నరసింహమూర్తి, కట్టా నరేష్ బాబు, చిక్కాల శ్రీను, మరెళ్ళ పోసి, శీలం వంశీ చెట్లకొమ్మలు తొలిగించడంలో ముందుండి సహాయం అందించి నిజమైన జనసేన కార్యకర్తలు అనిపించుకున్నారు.