వేగ నియంత్రణ మరియు స్కూల్ జోన్ అని సూచించే బోర్డులు ఏర్పాటు చేయాలని జనసేన వినతి

రాజోలు, రాజోలు మండలం ఎం.ఈ.ఓ కి రాజోలు మండలంలో ప్రధాన రహదారి పక్కన గల ప్రభుత్వ పాఠశాలల వద్ద నిత్యం పిల్లలు రోడ్డు దాటేటప్పుడు మితిమీరిన వేగంతో వచ్చే వాహనాల వల్ల పిల్లల ప్రమాదం పాలయ్యే పరిస్థితి ఉన్నది. వెంటనే రహదారి పక్కన ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాల వద్ద వేగ నియంత్రణ మరియు స్కూల్ జోన్ అని సూచించే బోర్డులు ఏర్పాటు చేయాలని రాజోలు వస్ ఎంపిపి ఇంటిపల్లి ఆనందరాజు, యువ నాయకుడు బందెల శరత్ రాయ్ ప్రభుత్వ అధికారులు కోరడం జరిగింది.