రైతులకు అండగా జనసేన

దెందులూరు నియోజకవర్గంలోని దెందులూరు, కొవ్వలి గ్రామాలలోని వరి పండించే రైతులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను వారి పొలాలకు వెళ్లి వారిని అడిగి తెలుసుకుని వారి సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ తరఫున పోరాటం చేస్తామని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి డా.ఘంటసాల వెంకటలక్ష్మి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఇళ్ల శ్రీనివాస్, జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు బొడ్డు గిరిబాబు, పార్టీ ఏలూరు మండల నాయకులు పిలిపే ప్రవీణ్ కుమార్ మరియు జనసైనికులు భరోసా ఇవ్వడం జరిగింది.