మత్స్యకారులకు అండగా జనసేన: రాజేశ్వరరావు బొంతు
- మత్స్యకార మహిళలతో రాజేశ్వరరావు బొంతు
రాజోలు నియోజకవర్గం: మత్స్యకారులకు అండగా జనసేన పార్టీ ఉంటుందని రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు పేర్కొన్నారు. సోమవారం ఆయన మత్స్య కార మహిళలను కలిసినారు. ఈ సందర్భంగా వారి కష్ట, సుఖాలు అడిగి తెలుసుకుని, మత్స్యకార కుటుంబాల సమస్యలను మా జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి, మేమంతా మీకు అండగా ఉంటామని జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు భరోసా ఇచ్చారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-04-at-5.23.45-PM-1024x580.jpeg)