అడ్డాల నర్సయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన రాజేశ్వరరావు బొంతు

రాజోలు నియోజకవర్గం: సఖినేటిపల్లి మండలం, మోరిపోడు గ్రామంలో జనసేన నాయకులు అడ్డాల నర్సయ్య నాయుడు (చిన్న) తండ్రి కాలం చేశారు. వారి కుటుంబ సభ్యులను సోమవారం జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *