మండపేటని తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేయాలని చేస్తున్న దీక్షకు జనసేన మద్దతు
మండపేట, ప్రజాభీష్టాన్ని ప్రభుత్వం గౌరవించాలని మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ అన్నారు. మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం జిల్లా కేంద్రంగా గల తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేయాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద చేపట్టిన రిలే దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించి మద్దతు ప్రకటించారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-22-at-10.54.06-AM-1024x374.jpeg)