జనసేన-తెలుగుదేశం ఉమ్మడి ప్రచారం

పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, జనసేన-తెలుగుదేశం ఉమ్మడి ప్రచారాలు కార్యక్రమంలో ఉమ్మడి అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి జనసేన ఇంచార్జ్ చిన్న రాయల్ ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ 5 మీ అమూల్యమైన ఓటు వేయాలని ప్రార్థిస్తూ ప్రతి ఇంటికి తిరిగి ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జావిద్ బాషా, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు చంద్రబాబు, ఎస్సీ సెల్ నాయకులు కెవి రమణ, పులిచెర్ల మండల అధ్యక్షులు చంద్రబాబు, దీపా మోహన్, పుంగనూరు రూరల్ అధ్యక్షులు పాముల హరి, పట్టణ అధ్యక్షులు మణికంఠ పాల్గొన్నారు.