రామరాజులంక ప్రజల దాహార్తిని తీర్చిన జనసేన వాటర్ ట్యాంకర్

తూర్పుగోదావరి జిల్లా, రాజోలులో.. నీటి ఎద్దడికి ప్రజలు ఇబ్బంది పడుతుండడంతో జనసేన పార్టీ చిరుపవన్ సేవాసమితి ఆద్వర్యంలో ప్రతిరోజు ప్రజలకు మంచి నీళ్ళు అందేవిధంగా వాటర్ ట్యాంకర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వాటర్ ట్యాంక్ ద్వారా బుధవారం రామరాజులంక గ్రామంలో నీరు అందక ఇబ్బందిపడుతున్న వారికి మోరిపోడు గ్రామస్తులు కామిశెట్టి రాజు కుమార్తెలు నాగదుర్గ మహలక్ష్మీ మరియు శ్రీజకనకమహలక్ష్మీ ట్రాక్టర్ డిజల్ కి ఆర్ధిక సహకారం అందించగా.. రామరాజులంక జనసైనికుల ద్వారా త్రాగునీరు అందించడం జరిగింది. ఈ కర్యక్రమంలో మలికిపురంమండల ఎంపీపీ మేడిచర్లసత్యవాణిరాము పాల్గోన్నారు.