పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన జనసేన
వరదల కారణంగా దెబ్బతిన్న మర్రిపాడు మండలం, శెట్టి సముద్రం గ్రామం, హరిజన వాడలో భారీ వర్షాల కారణంగా కూలిపోయిన ఇళ్లను పరిశీలించి, పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన, జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జి నలిశెట్టి శ్రీధర్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/11/WhatsApp-Image-2021-11-21-at-5.05.38-PM-1024x829.jpeg)